AP గ్రామ వార్డ్ సచివాలయం పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త



  • సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది.
  • నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే అర్హత గల మార్కులను తగ్గించే అవకాశం ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయం అధికారిక వెబ్సైట్లో వెల్లడించడం జరిగింది.
  • మరికొద్ది రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటనను విడుదల చేసింది....


  •  FOR MORE UPDATES PLEASE FOLLOW THIS WHATS APP GROUP ౼