Home
»Unlabelled
» AP గ్రామ వార్డ్ సచివాలయం పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త
AP గ్రామ వార్డ్ సచివాలయం పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త
- సచివాలయం అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది.
- నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే అర్హత గల మార్కులను తగ్గించే అవకాశం ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయం అధికారిక వెబ్సైట్లో వెల్లడించడం జరిగింది.
- మరికొద్ది రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటనను విడుదల చేసింది....
- FOR MORE UPDATES PLEASE FOLLOW THIS WHATS APP GROUP ౼